మొదటి మ్యాచ్ కు హౌస్ ఫుల్ 
ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈసారి మొదటి కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఈరోజు(బుధవారం) జరిగే మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫీవర్ షురూ 
దుబాయ్ వేదికగా IPL ఏడవ సీజన్ ఈరోజు ప్రారంభం కానుంది. మొత్తం 8జట్లు సత్తా చాటడానికి సిద్దమౌతున్నాయి. దుబాయ్ నగరం అంతా ఐపీఎల్ ఫ్లేక్సీలతో నిండి పోయింది. ఇక మ్యాచ్ లు ఎప్పుడాని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్
ఆప్షన్ల వైపే మొగ్గు-ప్రత్యూష్ సిన్హా కమిటి
రాష్ట్ర విబజన సందర్బంగా ఉద్యోగుల కేటాయింపు  పై ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ప్రత్యూష్ సిన్హా కమిటి ఏప్రిల్ 15 న అధికారుల తో జరిగిన భేటి లో ఆంధ్రప్రదేశ్  కి చెందిన ఐఎఎస్,ఐపిఎస్,ఐఎఫ్ఎస్ అధికారుల
| Copyright © 2013 Radio Jalsa News