త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాశానసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ..ఉద్యోగుల నియామక ప్రక్రియను త్వరలోనే చేపడ్తమని, 4 లక్షల 15 వేల 931 మంది ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు.కాగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 సంవత్సరాలే. లక్షా 77 వేల 444 ఖాళీలున్నాయని వీటన్నింటిని ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
Designed by vnBloggertheme.com | Copyright © 2013 Radio Jalsa News