ఛాంపియన్స్ లీగ్ 6వ ఎడిషన్ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 3 వరకు జరగనుంది.ఈసారి ఛాంపియన్స్ లీగ్ ఇండియా లోనే నిర్వహిస్తుండగా ఐపీఎల్ 7 ఫైనల్ జరిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది....Read Full
Related Pots
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయి పేట వద్ద ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.కాకతీయ టెక్నో స్కూల్ కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకొని వస్తుండగా మాసాయిపేట వద్ద పట్టాలు దాటుతుండగా నాందేడ్ ప్యాసింజర్ రైలు డీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.బస్సును కిలోమీటర్ దూరంవరకు ట్రైన్ లాక్కెళ్ళింది.సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం,గేటు లేకపోవడం ప్రమాదానికి ముఖ్యకారణంగా తెలుస్తుంది............Read Full
Related Pots
ప్రశ్న అడగడమే ఆలస్యం,ఆప్షన్ల తో పనిలేదు,ఏలాంటి ప్రశ్న అయిన అడుక్కో సమాధానం చిటికెలో చెప్పేస్తాడు.అతనే ఉమాపతి.మా టీవీలో ప్రసారం అవుతున్న 'మీలో ఎవరూ కోటీశ్వరులు' ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ కలిగిన షో గా మంచి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పటి వరకు చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు....Read Full
Related Pots
క్రికెట్ మక్కాలో భారత్ చారిత్రక విజయం
లార్డ్స్ మైదానంలో 1986 తరువాత విజయం అందుకున్న భారత్
15 టెస్ట్ మ్యాచ్ ల తరువాత విదేశాల్లో మొదటి విజయం అందుకున్న ధోని సేనా
ఏడు వికెట్లతో చెలరేగిన ఇషాంత్ శర్మ..............Read Full
లార్డ్స్ మైదానంలో 1986 తరువాత విజయం అందుకున్న భారత్
15 టెస్ట్ మ్యాచ్ ల తరువాత విదేశాల్లో మొదటి విజయం అందుకున్న ధోని సేనా
ఏడు వికెట్లతో చెలరేగిన ఇషాంత్ శర్మ..............Read Full
Related Pots
సెక్స్ లైఫ్ బాగుండాలంటే చాలా అంశాలు అందుకు కారణం అవుతుంటాయి.ఆహార అలవాట్లు కూడా శృంగార జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తాయి.పది కాలాలపాటు సెక్స్ జీవితం హాయిగా సాగాలంటే ఏవి తినాలో ఏవి తినకూడదో చూద్దాం.....Read Full
Related Pots
లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్,ఇంగ్లాండ్ రెండో టెస్టు ఫలిహం దిశగా సాగుతుంది.ఇంగ్లాండ్ విజయం సాధించాలి అంటే 319 పరుగులు సాధించాల్సి ఉంది.ఇంకా సరిగ్గా నాలుగు సెషన్ల ఆట మిగిలి ఉంది.కాబట్టి మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి......Read Full
Related Pots
అల్లు అర్జున్ తండ్రి అయిన మూడు సంవత్సరాల తరువాత మొదటిసారిగా తన కుమారుడు 'అయాన్' ఫోటోను మీడియాకు విడుదల చేశాడు శనివారం....Read Full
Related Pots
కరీంనగర్ జిల్లాలో మన ఊరు –మన ప్రణాళిక కార్యక్రమాన్ని ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.....Read Full
Related Pots
శనివారం కరీంనగర్ లోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నా మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలోని........Read Full
Related Pots
ప్రముఖ పాప్ గాయని షకీరా పేస్ బుక్ అకౌంట్ కు పది కోట్ల లైక్స్ రావడంతో పేస్ బుక్ లో సరికొత్త రికార్డు సృష్టించి ప్రముఖ వ్యక్తుల విభాగంలో అత్యధిక లైక్స్ కలిగిన వ్యక్తిగా రికార్డును నెలకొల్పింది....Read Full
Related Pots
Related Pots
ఇంగ్లాండ్ పర్యటనలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు.అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను రాణిస్తూ సత్తా చాటుతున్నాడు.ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ లో రహనే తో కలిసి భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించిన భువి బౌలింగ్ లో రాణించి 4 వికెట్లు తీసుకున్నాడు....Read Full
Related Pots

Related Pots
2007 లో జరిగిన గోకుల్ చాట్ బాంబ్ పేలుళ్ళలో తప్పిపోయిన సానియా అనే రెండున్నర సంవత్సరాల పాపను పాపాలాల్ అనే పెయింటర్ చేరదీసిన విషయం తెలిసిందే..............Read Full
Related Pots
అమెరికా లోని కనెక్టికట్ కు చెందిన ఒక వ్యక్తి పుచ్చకాయను పెద్ద కత్తితో ముక్కలు ముక్కలుగా నరికినందుకు జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది.పుచ్చకాయను ముక్కలు చేస్తే జైల్లో పెడతారా అంటే కాదు అనే చెప్పొచ్చు కాని ఇక్కడ జరిగిన ఘటన విశేషాల్లోకి వెళ్తే......Read Full
Related Pots
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి రోజు భారత్ 9 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది.రహనే 104 పరుగులతో రాణించారు.అండర్సన్ 4 వికెట్లు తీసుకున్నాడు..............Read Full
Related Pots
మలయాళీ చిత్రం 'అవతారం' టీజర్ బుధవారం విడుదల చేశారు.మలయాళీ నటుడు దిలీప్ నటించిన ఈ చిత్రం టీజర్ ను మలయాళీ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు.అయితే ఈ చిత్ర టీజర్ వివాదాలకు దారి తీస్తుంది అని మాత్రం చిత్ర నిర్మాతలు ఊహించలేదు............Read Full
Related Pots
ఆసియాలోని అత్యుత్తమ 25 అమ్యుజ్ మెంట్ పార్కుల జాబితాని బుధవారం నాడు ట్రిప్ అడ్వైజర్ ట్రావెలర్ చాయిస్ సర్వే విడుదల చేసింది.....Read Full
Related Pots
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు ఐదు టెస్ట్ మ్యాచ్ ల్లో భాగంగా గురువారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.....Read Full
Related Pots
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా ప్రజలకు వరాలు ప్రకటించారు.బుధవారం నాడు సుదీర్ఘంగా దాదాపు ఐదున్నర గంటల క్యాబినెట్ సమావేశంలో తెరాస మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాల మీద కూలంకశంగా చర్చ జరిపి కీలక నిర్ణయాలు చేశారు.43 అంశాలపై లోతైన చర్చ జరిపి 69 నిమిషాల ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు సీఎం కెసిఆర్.ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే పనిలో ఉన్నామని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పారు.....Read Full
Related Pots
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్ధులకు రోటీలను అందించారు....Read Full
Related Pots
Related Pots
బ్రిక్స్ దేశాల కూటమి 6వ శిఖరాగ్ర సదస్సు నిన్న,నేడు (మంగళ,బుధవారం)రెండు రోజులు జరిగాయి.బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి బ్రెజిల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడి నేడు రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు.ద్యైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా చర్చ జరిగింది.....Read Full
Related Pots
సఫరంబోల్(దుబాయ్)కి చెందిన రుమీషా గెల్గీ(17) ప్రపంచంలోనే అతిపొడవైన యుక్తవయస్కురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ధ్రువీకరణ పొందింది.7 అడుగుల 0.09 అంగుళాల పొడవుతో రుమీషా ఈ అరుదైన గుర్తింపు సాధించారు....Read Full
Related Pots
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కామవరపుకోటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.కొత్త రాజధాని ఖాతాలో పన్నులు జూన్ 1 నుంచి అమలవుతున్నాయి అని అయితే ఎంత వస్తుందో తెలీదని దీనిపై సమీక్షిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.....Read Full
Related Pots
మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు ఇరాకీ తీవ్రవాద సంస్థ అయిన ఐఎస్ఐఎస్(ISIS-Islamic State of Iraq and Syria)లో చేరడానికి అక్కడికి వెళ్ళారనే వార్త భారత్ ను కలవరపరుస్తుంది.ఇదే విషయన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అన్ని రకాల వివరాలు సేకరించే పనిలో పడింది......Read Full
Related Pots
ప్రతీ సంవత్సరం దేశంలో ఉత్తీర్ణులవుతున్న 6 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి మాత్రం పనికి వచ్చే వారు 19% కూడా మించడం లేదు......Read Full
Related Pots
శ్రీలంక స్టార్ క్రికెటర్ మహేలా జయవర్ధనే టెస్ట్ క్రికెట్ నుండి వీడ్కోలు తీసుకోనున్నాడు.ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది.....Read Full
Related Pots
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది.శుక్రవారం ఈ సవరణ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది.పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలిపే ఈ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం అయిన ఈరోజు మధ్యాహ్నం ప్రవేశ పెట్టారు....Read Full
Related Pots
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు తను ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేసుకుంది.చివరిరోజు ఏలాంటి సంచలనాలు జరగలేదు.నిస్సారమైన పిచ్ పై బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారించారు.ఐదు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో మొదటి మ్యాచ్ డ్రా కాగా రెండవ మ్యాచ్ ఈనెల 17 నుండి లార్డ్స్ లో జరగనుంది....Read Full
Related Pots
మరకాన స్టేడియం లో జరిగిన వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్ లో జర్మనీ చరిత్ర సృష్టించింది.అర్జెంటినా తో జరిగిన పోరులో ఇరు జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయి.చివరికి విజయం మాత్రం జర్మనీ నే వరించింది.దీంతో దక్షిణ అమెరికాలో లో ప్రపంచ కప్ గెలిచిన మొదటి ఐరోపా జట్టుగా జర్మనీ నిలిచింది...... Read Full
Related Pots
ప్రపంచకప్ ఫుట్ బాల్ : ఇప్పటి వరకు జరిగిన ఫైనల్స్ విశేషాలు - 5.0 out of 5 based on 1 vote
Winner - Uruguay
Uruguay 4 - 2 Argentina
Venue : Estadio Centenario in Montevideo-Uruguay
Final : July 30,1930Attendance : 93,000..........................Click Here For All World Cups Details
Related Pots
ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో భారత రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.మొదటి స్థానంలో జపాన్ లోని టోక్యో నగరం ఉంది.ఢిల్లీ జనాభా ప్రస్తుతం 25 మిలియన్లు ఉందని ఈ అంశంపై అధ్యయనం జరిపిన ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది......Read Full News
Related Pots
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు తమ మొదటి టెస్ట్ రెండవ రోజు కూడా పై చేయి సాధించింది.346 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత్ 360 లోపు ఆలౌట్ అవుతుంది అనుకున్నారు.కాని అందరి అంచనాలను తకిందులు చేస్తూ చివరి వికెట్ కు.......Read Full News
తెలంగాణ బాషా యాస తో తెలంగాణ లో తీసిన లఘుచిత్రం : "మన పయనం" https://www.youtube.com/watch?v=f2eibTZQNbI ...