బ్రిక్స్ దేశాల కూటమి 6వ శిఖరాగ్ర సదస్సు నిన్న,నేడు (మంగళ,బుధవారం)రెండు రోజులు జరిగాయి.బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి బ్రెజిల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడి నేడు రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు.ద్యైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా చర్చ జరిగింది.....Read Full






No comments: