భారత్,ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ డ్రా

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు తను ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేసుకుంది.చివరిరోజు ఏలాంటి సంచలనాలు జరగలేదు.నిస్సారమైన పిచ్ పై బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారించారు.ఐదు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో మొదటి మ్యాచ్ డ్రా కాగా రెండవ మ్యాచ్ ఈనెల 17 నుండి లార్డ్స్ లో జరగనుంది....Read Full

No comments:

| Copyright © 2013 Radio Jalsa News