పోలవరం బిల్లుకు రాజ్య సభ ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది.శుక్రవారం ఈ సవరణ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది.పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలిపే ఈ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం అయిన ఈరోజు మధ్యాహ్నం ప్రవేశ పెట్టారు....Read Full

No comments:

| Copyright © 2013 Radio Jalsa News