వృద్దులకు రూ.వెయ్యి పింఛన్ ను ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి-చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కామవరపుకోటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.కొత్త రాజధాని ఖాతాలో పన్నులు జూన్ 1 నుంచి అమలవుతున్నాయి అని అయితే ఎంత వస్తుందో తెలీదని దీనిపై సమీక్షిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.....Read Full

No comments:

| Copyright © 2013 Radio Jalsa News