మహిళ సాధికారత, పేదరిక నిర్ములనపై సదస్సు

తాజ్ కృష్ణలో కేంద్ర విదేశివ్యవహారాల శాఖ,రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన అంశాలపై సదస్సు జరగనుంది.
సదస్సును పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు.
ఈ సదస్సులో 15 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం కేటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు సాధించిన ప్రగతిపై సదస్సులో చర్చించామని చెప్పారు.
అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.
సదస్సుకు వచ్చిన ప్రతినిధులు మహబూబ్ నగర్,మెదక్ నల్గొండ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News