ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తం : ఈటెల

త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాశానసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ..ఉద్యోగుల నియామక ప్రక్రియను త్వరలోనే చేపడ్తమని, 4 లక్షల 15 వేల 931 మంది ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు.కాగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 సంవత్సరాలే. లక్షా 77 వేల 444 ఖాళీలున్నాయని వీటన్నింటిని ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

1 comment:

  1. తెలంగాణ బాషా యాస తో తెలంగాణ లో తీసిన లఘుచిత్రం : "మన పయనం"
    https://www.youtube.com/watch?v=f2eibTZQNbI

    ReplyDelete

| Copyright © 2013 Radio Jalsa News