Current Affairs 28th March 2014


1.మొదటిసారిగా ఫిజీ దేశ ప్రజాస్వామ్య ఎన్నికలు 17 సెప్టెంబర్ 2014న జరుగుతాయి అని ఆ దేశ మిలిటరీ గవర్నమెంట్ తెలిపింది.
2.పృథ్వీ-2 ను విజయవంతంగా చండీపూర్ నుండి పరీక్షించారు.DRDO(Defense Research and Development Organisation)మొదటి సారిగా రూపొందించిన క్షిపణి ఇది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News