152 పరుగులకే కుప్ప కూలిన భారత్

ఇండియా,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్నా 4వ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 152 పరుగులకే కుప్ప కూలింది.కెప్టెన్ ధోని ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 71 పరుగులతో రాణించాడు.ఇంగ్లాండ్ బౌలర్ల 6 భారత బ్యాట్స్ మెన్ పరుగులేమి చేయలేకపోయారు......Read Full And Score Card

No comments:

| Copyright © 2013 Radio Jalsa News