కరీంనగర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదాలు రచ్చకెక్కాయి.పార్టీ కార్యాలయంలో స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆ పార్టీకే చెందిన సుశీల అనే మహిళా నాయకురాలు చెప్పుతో కొట్టింది.దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి తోపులాట జరిగింది... Read Full
Home
కరీంనగర్ వైసీపీ లో విభేదాలు-చెప్పుతో కొట్టిన మహిళ
Posted by
Unknown
|
Friday, August 15, 2014 |
12:04 PM
No comments: