కృష్ణా నదిలో పడి ముగ్గురు విద్యార్థినుల మరణం

కృష్ణా నదిలో పడి ముగ్గురు విద్యార్థినులు చనిపోయిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం వద్ద జరిగింది.మృతులు విజయవాడ ఆటో నగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.విజయవాడలోని ఒక కార్పోరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వీరి పేర్లు పల్లవి,పూజిత,నాగలక్ష్మి.... Read Full

No comments:

| Copyright © 2013 Radio Jalsa News