టీ20 ప్రపంచకప్ లో నేడు

టీ20 ప్రపంచకప్ లో నేడు ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలబడుతుంది. పాకిస్తాన్ మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
ఇక రెండో మ్యాచ్ భారత్ డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తో తలబడుతుంది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయంతో ఆత్మ విశ్వాసంతో ఉంది ధోని సేన.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News