- ఎర్ర రక్త కణాలకు నష్టం కలగకుండా, మలేరియా పరాన్న జీవులను చంపడానికి కొత్త అణువు HSP90ని కనుగొన్నారు యునివర్సిటీ ఆఫ్ జనీవా పరిశోధకులు.
- దక్షిణాఫ్రికా పాఠశాలల బోధనా ప్రణాళికలో తిరిగి 5 భారతీయ భాషలను ప్రవేశపెట్టారు. హిందీ,తెలుగు,తమిళ్,గుజరాతి మరియు ఉర్దూ భాషలు ఇక నుండి దక్షిణాఫ్రికాలోని పాఠ్య పుస్తకాలలో కనిపించానున్నాయి.
- 80:20 పథకాలను బంగారం దిగుమతి చేసుకోవడానికి RBI(Reserve Bank of India) 5 ప్రైవేటు బ్యాంకులకు విస్తరించింది.
- International Hockey Fedaration(FIH)హాకీ ఆటలో కొన్ని సవరణలను చేసింది. హాకీ ఆట వ్యవధి 70 నిమిషాల నుండి 60 నిమిషాలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి 15 నిమిషాల చొప్పున నాలుగు విరామ సమయాలు ఉంటాయి.
- 'ఎకాన్ నెదేఖ నాదిర్ గ్సిపారే ' అనే అస్సామీ చిత్రం నార్త్ కరోలినా ఫిలిం ఫెస్టివల్ లో 'ఆడియన్ ఛాయిస్ అవార్డ్ 2014' గెలుచుకుంది.
- లండన్ లో Indian Journalists's Association(IJA) కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా 'అదితి ఖన్నా' ఎంపికయ్యారు.
Home
Today Current Affairs 23 March 2014
Posted by
Unknown
|
Tuesday, March 25, 2014 |
7:53 AM
No comments: