ఎబోలా వైరస్ తో పోరాటానికి భారత్ సాయం 12 మిలియన్ డాలర్ల

ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ అంతానికి ఐరాస చేస్తున్న పోరాటానికి భారత్ తనవంతు సాయం చేయనుంది.
భారత్ నేడు 12 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోడి అమెరికా పర్యటనకు బయల్దేరేముందు దీనికి ఆమోదం తెలిపారు.
ఈ మొత్తాన్ని యూఎస్ సెక్రటరీ జనరల్ ఫండ్ కు జమ చేస్తారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News