ప్రాణం తీసిన ఇడ్లీ

కేరళలోని పాలక్కాడ్ లో ఓనం పండుగ సందర్భంగా సరదాగా ఓ పోటిలో పాల్గొంటే అది అతని ప్రాణాలనే
హరించింది.పండగ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తక్కువ సమయంలో ఎక్కువ ఇడ్లీలు తినే పోటీ నిర్వహించారు.కుందముత్తన్ అనే వ్యక్తి పోటీలో గెలవాలనే ఆత్రుతతో గబగబా ఇడ్లీలను తినబోగా అవి అతని గొంతుకు అడ్డుపడ్డాయి.దీంతో కుందముత్తన్ ఊపిరాడక మృతిచెందాడని పోలీసులు తెలిపారు.ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News