కాశ్మీర్ పై పాకిస్థాన్ అధ్యక్షుడి కొడుకు వివాదాస్పద వాఖ్యలు

కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ అధ్యక్షుడి కొడుకు బిలావల్ భుట్టో వివాదస్పద వాఖ్యలు చేశాడు.
ఎప్పటికైనా కాశ్మీర్ ను పాకిస్థాన్ తో కలుపుతామని వాఖ్యానించాడు.
కాశ్మీర్ లోని ప్రతి అడుగు పాకిస్థాన్ కు చెందినదేనని మాట్లాడాడు.
బిజేపి, బిలావల్ భుట్టో వాఖ్యలపై మండిపడింది.కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ భుభాగంగానే ఉందన్నారు.
భారత ప్రజల హృదయాల్లో కాశ్మీర్ రాష్ట్రం ఉందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News