ట్విట్టర్ భాషా సామర్ధ్యాన్ని పెంచుతోందట!

140 క్యారెక్టర్లలో ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ట్విట్ చేయడం వల్ల భాషా సామర్ధ్యం మెరుగుపడుతుందని ఓ సర్వే తాజా నివేదిక వెల్లడించింది.
ట్విట్టర్ లో ఎక్కువగా ఉపయోగించే 100 పదాలపై ఈ సర్వేలో భాగంగా పరిశోధన చేశారు.వాటిలో ఆర్ టీ(రీట్విట్),యు (వైఓయు) రెండు పదాలు మాత్రమే షార్ట్ కట్ గా ఉపయోగిస్తున్నారని తేలింది.
ట్విట్టర్ వినియోగ దారులకు 140 క్యారెక్టర్ల వల్ల భాషా మెరుగు పడటంతో పాటు తక్కువ పదాలతో అర్ధవంతంగా చెప్పడంపై మంచి అవగాహన వస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News