ఇండియాలో మిలటరీ సంబంధాలపై ఆసక్తి :యు.ఎస్ ఆర్మీ చీఫ్

ఈ నెలాఖరులో ఒబామాను మోడీ కలవనున్న నేపధ్యంలో అమెరికా ,భారత్ ల మధ్య సైనిక సంబంధాలు సుస్థిరం,సుధ్రుడం చేసుకోవాలని యూ.ఎస్ ఆర్మీ చీఫ్ అన్నారు.
యుధ్అభ్యాన్ 2014కు చైనా అధ్యక్షుని పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
యుధ్అభ్యాన్ 2014 పేరిట ఉత్తరాఖండ్ లో అమెరికా,భారత్ ల మధ్య జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసం పదవది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News