కాశ్మీర్ వాసులకు అండగా నిలుద్దాం : ప్రధాని నరేంద్రమోడీ

ప్రధాని నరేంద్రమోడీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు.
తన పుట్టిన రోజు వేడుకలను తన అభిమానులేవరు కూడా నిర్వహించరాదని కోరారు.ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ఇవాళ స్పష్టం చేశారు.
వరదల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతోన్న కాశ్మీర్ వాసులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
చేయు చేయి కలుపుదాం , భాదిత జమ్మూ కాశ్మీర్ వాసులకు చేయుతనిద్దామని కోరారు.జమ్మూ కాశ్మీర్ లో వరద సహాయక చర్యల్లో మీ వంతు పాలుపంచుకోండని విజ్ఞప్తి చేశారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News