ఆసియ క్రీడల్లో భారత్ కు మొదటి స్వర్ణ పతకం

ఆసియ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాస్యం సాధించింది.
50మీ పిస్టల్ ఈవెంట్లో భారత్ షూటర్ జితూ రాయ్ భారత్ కు మొదటి స్వర్ణ పతకాన్ని అందించాడు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News