గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి,ఆటో బోల్తా-వీడియో


గణేషున్ని నిమజ్జనం చేయడానికి వెళుతున్న ఆటో ట్రాలీ హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ సమీపంలోకి రాగానే మలుపు తిప్పుతున్న సమయంలో ఒక్కసారిగా బోల్తాపడింది.ఆటో ట్రాలీలో అందరూ యువకులే ఉన్నారు.ఆటో పడిపోవడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి సెకండ్లలో పైకి లేపారు.అందులో ఉన్న నలుగురు యువకులు గాయపడగా ఒక బాబు స్పృహ కోల్పోయాడు.వెంటనే వారిని అక్కడే ఉన్న అంబులన్స్ లో నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు.విగ్రహం పూర్తిగా ద్వంసమైంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News