జమ్మూ కాశ్మీర్ లో వారం రోజులపాటు ఉచిత ఫోన్ కాలింగ్

జమ్మూ కాశ్మీర్ వరదలతో అతలాకుతలమవుతున్న ప్రజలకు కేంద్రం వారం రోజులపాటు ఉచిత ఫోన్ కాలింగ్ సౌకర్యం కల్పించింది.ఆ రాష్ట్ర ప్రజలు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ద్వారా వారం రోజులపాటు ఎలాంటి చార్జీలు లేకుండా మాట్లాడుకోవచ్చని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News