ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల సంఘం ఛైర్మెన్ గా భూమా నాగిరెడ్డి


నంద్యాల వైకాపా MLA భూమానాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల సంఘం ఛైర్మెన్ గా ఎంపికయ్యారు.
పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటి ఛైర్మెన్ గా-కాగిత వెంకటరావు (కృష్ణా జిల్లా పెడన తెదేపా శాసనసభ్యుడు)
అంచనాల కమిటి ఛైర్మెన్ గా-మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (గుంటూరు పశ్చిమ తెదేపా MLA)నియమితులయ్యారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News