రేపు గ్రూప్ పరీక్షలపై అవగాహనా సదస్సు


బుధవారం గ్రూప్ పరీక్షలపై అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణా ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.సాయంత్రం 5 గంటలకు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసి కళాభవన్ లో ఈ సదస్సు జరుగుతుంది.హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి,ఆర్టీసీ ఎండి పుర్ణచందర్ రావు,ఇంటలిజన్స్ డీఐజీ మధుసూదన్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణ రావు సదస్సులో పాల్గొంటారు.ఎంట్రి ఫీజు లేదు.వివరాలకు 0949075535 నెంబర్ ను అభ్యర్ధులు సంప్రదించాలి.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News