అత్యున్నత పురస్కారాలకు ప్రభుత్వ సిఫారసులు

ప్రముఖులకు అత్యున్నత పురస్కారల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులు చేసినట్లు సమాచారం.
మాజీ ప్రధాని పి.వీ నరసింహరావుకు - భారతరత్న,
ప్రొ.జయశంకర్ కు - పద్మభూషణ్,
ప్రొ.రాంరెడ్డికి - పద్మ విభూషణ్
సీనియర్ డైరెక్టర్ నర్సింగరావు ,కాపు రాజయ్యకు - పద్మ శ్రీ,
ప్రభుత్వ రాజముద్ర రూపకర్త ఏలే లక్ష్మణ్, వైకుంఠంకు - పద్మశ్రీ ప్రధానం చేయాలని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.
వీరితో పాటు మరికొంత మంది పేర్లను కూడా కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News