యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా జోడి ఓటమి


యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా-కారా బ్లాక్ జోడి అన్ సీడెడ్ హెంగిస్-సేన్నేట్టా చేతిలో 2-6,4-6 తేడాతో ఓటమి పాలయింది.
మేజర్ టోర్నీ లో 12 సంవత్సరాల తరువాత మార్టినా హెంగిస్ ఫైనల్ కు ప్రవేశించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
గత సంవత్సరం యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో కూడా ఓడిపోయింది.
మిక్స్డ్ డబుల్స్ లో మాత్రం సోరేస్ తో జతకట్టిన సానియా ఫైనల్ లోకి ప్రవేశించింది.ఫైనల్ లో వీరు అన్ సీడెడ్ జంట యుఎస్ఎ కు చెందిన ఆబిగైల్ స్పియర్స్ మెక్సికో కు చెందిన శాంటియాగో  గొంజాలెజ్ తో తలపడతారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News