ఏపి ప్రభుత్వం హీరో కంపెనీ తో ఒప్పందం

ఈ రోజు హీరో కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హీరో మోటార్ సంస్థకి ఒప్పందం కుదిరింది.
ప్రభుత్వం కంపెనీ ప్రతినిధి రాకేశ్ వశిస్ట్ తో ఈ ఒప్పందం చేసుకుంది.18 నెలల్లో ప్లాంట్ పూర్తయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.
హీరో ప్లాంట్ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది.
వీలైనంత త్వరగా కర్మాగారం ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ కృషి చేయాలనీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News