సీఎం కేసీఆర్ తో ముగిసిన మెట్రో ఎండి సమావేశం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మెట్రో ఎండీ N.V.S.రెడ్డి , L&T ఛైర్మెన్ గాడ్గిల్ సమావేశం ముగిసింది.
భేటిలో పురపాలక ముఖ్య కార్యదర్శి జోషి, L&T ప్రతినిధులు పాల్గొన్నారు.సమావేశం ముగిసిన తర్వాత N.V.S.రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం, L&T మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు.
తాము ఇటువంటివాటికి సమాధానాలు ఇస్తూ ఉంటామని చెప్పారు.మెట్రో పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. సాఫీగా జరుగుతాయని స్పష్టం చేశారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News